వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో పలు గ్రామాల ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఆమె, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

