వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని మళ్లీ తగ్గించేందుకు ట్రేడర్లు, వాణిజ్య సంఘాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంగ్లపత్రికలు తెలిపాయి. మేలో సుంకాన్ని 6% నుంచి 15%కు పెంచారు.
దీంతో అంతర్జాతీయ, దేశీయ ధరల మధ్య వ్యత్యాసం పెరిగి స్మగ్లింగ్ అధికమైందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సుంకాన్ని పాత స్థాయికి తగ్గించాలని ప్రతినిధులు కోరుతున్నారు.
Comments
Loading comments...

