వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో పూసల సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కలిశారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
సంఘం అభ్యర్థనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపు విషయంలో తగిన కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా, పట్టణ స్థాయి బాధ్యులు పాల్గొన్నారు
Comments
Loading comments...

