Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటా విషాదాలు.. ఇకనైనా మారుదాం

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 11:40 AM మహబూబ్‌నగర్General
ఏటా విషాదాలు.. ఇకనైనా మారుదాం - Udayam
వినాయక చవితి నిమజ్జన శోభాయాత్రల్లో మహబూబ్నగర్ జిల్లాలో ఏటా కొందరు యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని యువజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. భద్రతా నిబంధనలు పాటిస్తూ డీజేలకు దూరంగా ఉండాలని సూచించాయి. ఇటీవల కోస్గి మండలంలో డీజే శబ్దానికి ఓ యువకుడు మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ ఇకనైనా జాగ్రత్త పడాలని కోరాయి.

Comments

G
Loading comments...