వార్తలకు తిరిగి వెళ్లండి

పేద ప్రజల కోసం 600 ఎకరాల భూమిని దానం చేసిన ఎద్దుల ఈశ్వరరెడ్డి రైతు బాంధవుడిగా గుర్తింపు పొందారు. బ్రహ్మచారిగానే ప్రజాజీవితం నుంచి శాశ్వతంగా విరమించిన ఆయన నాలుగుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా సేవలందించారు.
1947లో స్వగ్రామంలో నిర్వహించిన ద్వితీయ రైతు మహాసభతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన సేవలకు గుర్తుగా గండికోట రిజర్వాయర్కు వైఎస్సార్ ఈశ్వరరెడ్డి పేరు పెట్టారు.
Comments
Loading comments...

