వార్తలకు తిరిగి వెళ్లండి
పిచ్చికుక్క కాటుకు గురై ఆసుపత్రికి వచ్చిన చిన్నారులకు సరైన వైద్యం అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాయాలను వైద్య సిబ్బంది రిన్ సబ్బుతో శుభ్రం చేస్తున్న దృశ్యం బయటపడింది.
వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఆసుపత్రిలో చిన్నారుల పరిస్థితిని పరిశీలించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.చిన్నారులకు అందిస్తున్న చికిత్సపై శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

