వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీళ్లను ఏపీకి తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కృష్ణా బేసిన్ నీళ్లపై ఏపీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పాలమూరును ఎండబెట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.
Comments
Loading comments...

