వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ ఏబీవీ ప్రభుత్వ కాలేజీ ప్రహరీ గోడ విరిగి రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విరిగిన ప్రాంతం నుంచి బయటి వ్యక్తులు, జంతువులు కాలేజీలోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.
అధికారులు స్పందించి ప్రహరీ గోడకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

