వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ శోభాయాత్రలో భద్రత కోసం మల్కాజిగిరి పోలీసులు కృత్రిమ మేధస్సుతో కూడిన అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
ఆకాశం నుంచి నిఘా పెట్టే ఈ డ్రోన్లు అసాధారణ కదలికలను గుర్తించి రియల్టైమ్లో కమాండ్ కంట్రోల్కు సమాచారం అందిస్తాయి.
Comments
Loading comments...

