Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ9 నిందితుడికి ఈ నెల 29 వరకు రిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:19 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఏ9 నిందితుడికి ఈ నెల 29 వరకు రిమాండ్ - Udayam
మద్యం కుంభకోణం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్‌ పొడిగించింది. రిమాండ్‌ గడువు ముగియడంతో మంగళవారం వర్చువల్‌గా కోర్టులో హాజరుపరచగా ఈ నిర్ణయం తీసుకుంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆగస్టులో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని సిట్‌కు అప్పగించారు.

Comments

G
Loading comments...