వార్తలకు తిరిగి వెళ్లండి

లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మన్ వంగపాడు రామ్మోహనరావు విద్యార్థులు బాగా చదివి భావిభారత పౌరులుగా ఎదగాలని కోరారు. శుక్రవారం తాడేపల్లిగూడెం సంజీవ్నగర్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు.
విద్యతో అభివృద్ధి సాధ్యమని, క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మన్ వంగపాడు రామ్మోహనరావు సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

