వార్తలకు తిరిగి వెళ్లండి
పెరూలో భూకంపం ఆరుగురు మృతి

పెరూలోని జునిన్ ప్రాంతంలో శనివారం రాత్రి 5.1, 3.7 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాల వల్ల ఆరుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు. వందలాది మంది నిర్వాసితులయ్యారు.
రాజధాని లీమాకు తూర్పున సంభవించిన ఈ విపత్తులో పలు ఇళ్లు ధ్వంసం కాగా, పర్వత ప్రాంతాలలో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Comments
Loading comments...