వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ జపాన్లోని క్యుషు ద్వీపంలో మంగళవారం రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది మృతి చెందారని ప్రధాని సనాయి తకాయిచి తెలిపారు.
కషీమా పట్టణంలో ఓ షాపింగ్ మాల్ కూలడంతో పాటు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు.
Comments
Loading comments...
