వార్తలకు తిరిగి వెళ్లండి
E20 వ్యతిరేక పోరాటానికి ‘E20 జనతా పార్టీ’

ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) అంశంపై పోరాటం కోసం ‘E20 జనతా పార్టీ’ పేరుతో కొత్త సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభమయ్యాయి.
E20పై పారదర్శకత అవసరమని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ఈ ఖాతాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఖాతాలకు Xలో 48 వేల మంది, ఇన్స్టాగ్రామ్లో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...