Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-కేవైసీ గడువు పెంచాల్సిందే

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:56 AM జాతీయంవాణిజ్యం
ఈ-కేవైసీ గడువు పెంచాల్సిందే - Udayam
గ్యాస్, రేషన్ ఈ-కేవైసీ, చేయూత పింఛన్ల ఆన్‌లైన్ దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగియనుండగా, సర్వర్ల మోరాయింపుతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాలు, బయోమెట్రిక్ సమస్యల కారణంగా ప్రక్రియ పూర్తి కాకపోవడంతో గడువును పెంచాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...