వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ ప్లాట్ఫామ్స్లో పేలుడు పదార్థాలు, ప్రమాదకర రసాయనాల అనధికారిక ఆన్లైన్ విక్రయాలపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యల తర్వాత, పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆయా ప్రమాదకర రసాయనాల జాబితాను తొలగించడం ప్రారంభించాయి.
Comments
Loading comments...

