Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గగుడి పై వివాదం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 12:14 PM కృష్ణా జిల్లాGeneral
దుర్గగుడి పై వివాదం - Udayam
దుర్గగుడిలో గత ఏడాది దసరా, భవానీదీక్షల విరమణ వేడుకలకు మంచినీటి ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్ల పంపిణీకి రూ.3.31 కోట్లు ఖర్చయ్యాయని నగరపాలక సంస్థ బిల్లులు పంపింది. దీనిపై ఆడిట్‌ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేడుకల కోసం అడిగిన రూ.10 కోట్లలో రూ.6 కోట్లు చెల్లించగా, నీటి బిల్లును దేవస్థానం నిలిపివేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...