Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక నల్లగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
మధుప్రియ Aug 22, 2026 6:40 PM నిజామాబాద్General
దుబ్బాక నల్లగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ - Udayam
ధర్పల్లి మండలలోని దుబ్బాక గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల నల్లగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా శ్రావణమాసంలో భక్తులు శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయానికి విచ్చేస్తూ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇందులో భాగంగా శనివారం దుబ్బాక గ్రామస్తులతో పాటు సమీప గ్రామాలకు చెందిన అనేకమంది భక్తులు ఉదయం నుంచి బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు

Comments

G
Loading comments...