Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీఎస్పీ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 01, 2026 5:04 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీఎస్పీ - Udayam
ధర్మవరం కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం మూడో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాథ్ రాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య డీఎస్పీకి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...