వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ ఉద్యోగం కోసం ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వలేదని ఉపాధ్యాయురాలు జ్యోతి మంత్రి సవిత ఎదుట తన ఇద్దరు పిల్లలపై ప్రమాణం చేశారు. 2025 డీఎస్సీలో విజయం సాధించి ఉద్యోగం పొందిన జ్యోతి, గంగాధర్ ఇళ్లకు మంత్రి వెళ్లి ఉద్యోగాల సాధనపై వివరాలు తెలుసుకున్నారు.
బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్తో కష్టపడి ఉద్యోగం సాధించామని గంగాధర్ తెలిపారు.
Comments
Loading comments...

