వార్తలకు తిరిగి వెళ్లండి

చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 41 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిని నాంపల్లి ఎం.ఆర్. కాంప్లెక్స్లోని 10వ జేఎంఎఫ్సీ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
వారిలో 9 మందికి జరిమానాతో పాటు రెండు రోజుల సామాజిక సేవ విధించారు. మరో 28 మందికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

