వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

తమిళనాడులోని శివగంగై వద్ద విదేశాలకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రూ.15 కోట్ల విలువైన 3 కిలోల మెథాంపెటామైన్ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాహన తనిఖీల్లో దొరికిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, 'స్పారోస్' ముఠా పేరుతో ఈ డ్రగ్స్ను మలేషియాకు స్మగ్లింగ్ చేయాలని వారు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Comments
Loading comments...