వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
కిరణ్ కుమార్ Jun 26, 2026 8:58 AM మహబూబ్నగర్ 1 viewsabout 3 hours ago

జడ్చర్లలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వాక్థాన్ను ఎస్పీ జానకి ప్రారంభించారు. యువత డ్రగ్స్కు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...