వార్తలకు తిరిగి వెళ్లండి
అరామ్కోపై హూతీల డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌదీ అరేబియాలోని అరామ్కో రిఫైనరీపై హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి చేసినట్లు వెల్లడించారు. రాస్ తనురా చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
యెమెన్పై సౌదీ వైమానిక దాడులకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు హూతీలు పేర్కొన్నారు. ఎర్ర సముద్రంలో నౌకలను అడ్డుకుంటామని ప్రకటించడంతో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి.
Comments
Loading comments...