వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీలకు అందించిన క్లోరోస్కోప్ కిట్లతో తాగునీటి పరీక్షలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. పలు చోట్ల రసాయనాల కొరతతో పరీక్షలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో నీటి కలుషితంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
సిబ్బందికి శిక్షణ ఇచ్చినా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. అవసరమైన రసాయనాలను సమకూర్చి తాగునీటి నాణ్యతను పర్యవేక్షించాలని తెలిపారు.
Comments
Loading comments...
