Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీరో రామచంద్రా

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 6:38 PM కోనసీమGeneral
తాగునీరో రామచంద్రా - Udayam
రామచంద్రపురం మండలం అన్నాయిపేటలో రక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్ 40 రోజులుగా మూతపడటంతో గ్రామస్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ సర్పంచ్ పెమ్మిరెడ్డి దొరబాబు తెలిపారు. గతంలో పంచాయతీ నిధులు, కాకినాడ రోటరీ క్లబ్ సహకారంతో ఈ ప్లాంట్‌ను నిర్మించామన్నారు. ప్రస్తుతం మరమ్మతులకు అయ్యే డబ్బులు తానే ఇస్తానని, బిల్లు తర్వాత మంజూరు చేయమని కోరారు.

Comments

G
Loading comments...