Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దరిమడుగులో పోలీసుల పల్లెనిద్ర

Follow Udayam on Google
vihar Aug 22, 2026 4:46 PM మార్కాపురంGeneral
దరిమడుగులో పోలీసుల పల్లెనిద్ర - Udayam
మార్కాపురం మండలం దరిమడుగులో గురువారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర నిర్వహించారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలు బలోపేతం చేయడమే లక్ష్యమని సీఐ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...