వార్తలకు తిరిగి వెళ్లండి

సాగరు ప్రధాన కాలువకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. రైతులు కాలువ స్థలాల్లో సాగు చేస్తుండగా, దర్శి పరిసరాల్లో వెంచర్లు, నిర్మాణాల కోసం ఆక్రమణలు జరుగుతున్నాయి.
ఆక్రమణలతో కాలువ మరమ్మతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆక్రమిత స్థలాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్ఎస్పీ ఈఈ గురుజాల తెలిపారు.
Comments
Loading comments...

