వార్తలకు తిరిగి వెళ్లండి
డబుల్ డెక్కర్.. మూలన పడ్డ బస్సు

తిరుపతిలో రూ.2.35 కోట్ల ప్రజల నిధులతో కొనుగోలు చేసిన తొలి డబుల్ డెక్కర్ ఏసీ బస్సు మూలనపడింది. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఆ బస్సు నేడు చెత్త డంపింగ్ యార్డుకు చేరింది.
ఈ బస్సు నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఆర్టీసీ సహా ఇతర శాఖలు ఉచితంగా తీసుకోవడానికి నిరాకరించాయి. దీన్ని పునరుద్ధరించడం అసాధ్యమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...