Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోశల చంద్రం జాతీయ మాలల ఐక్యవేదిక అధ్యక్షునిగా నియమితులు

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 4:35 PM రాజన్న సిరిసిల్లGeneral
దోశల చంద్రం జాతీయ మాలల ఐక్యవేదిక అధ్యక్షునిగా నియమితులు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దోశల చంద్రం జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కరణం కిషన్ నియామక పత్రాన్ని అందజేశారు. దోసల చంద్ర మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అంజయ్య, ఉపేంద్ర, శంకర్, లక్కం బాబు తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...