వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీ ఐదో వార్డులో శనివారం రాత్రి దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించారు. దోమల బెడద అధికంగా ఉందని కాలనీవాసులు చైర్పర్సన్ రాధా అరుణకుమార్ను కోరడంతో వార్డు మొత్తం ఫాగింగ్ చేపట్టారు.
దోమల నివారణకు చర్యలు తీసుకున్న చైర్పర్సను కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అజయ్, అరుణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

