వార్తలకు తిరిగి వెళ్లండి
రాజమౌళి ముద్రతో ‘డోంట్ ట్రబుల్’

ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. రాజమౌళి సమర్పణలో సెప్టెంబరు 11న విడుదల కానుంది. దీని కథపై రాజమౌళి ముద్ర పడినట్లు నిర్మాత ఎస్.ఎస్.కార్తికేయ తెలిపారు.
విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యమున్న ఈ చిత్రం టీజర్ను తాజాగా విడుదల చేశారు. తెలుగులో నేరుగా నటించడం పట్ల ఫహాద్ ఉత్సాహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...