వార్తలకు తిరిగి వెళ్లండి

నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసులో అంతరాష్ట్ర నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల నిఘా, పక్కా సమాచారంతో నిందితుడిని నవీపేట్
రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నాటు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి దొంగిలించిన 10 తులాల 8 గ్రాముల
బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

