వార్తలకు తిరిగి వెళ్లండి
విరాళాల చోరీ కేసులో ఎనిమిది మంది అరెస్టు

Photo Gallery
రామమందిరం విరాళాల దొంగతనం కేసులో టీచర్, కారు మెకానిక్, మాజీ బ్యాంక్ ఉద్యోగి సహా ఎనిమిది మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.
వీరి ఇళ్ల నుండి లక్షలాది రూపాయల నగదు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీలు లేని చోట డబ్బులు దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారు.
Comments
Loading comments...