Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 05, 2026 1:33 PM తిరుపతిGeneral
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం - Udayam
హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళంగా అందించింది. సంస్థ ప్రతినిధులు ఆర్. సీతారామ్ రెడ్డి, జి. కవిత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

Comments

G
Loading comments...