వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల మండలం చింతమనుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఆయన కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల అంబరీష్ కలిసి రూ.50 వేల విరాళం అందించారు.
క్రిష్టప్ప మాట్లాడుతూ, దేవాలయాలు భక్తి, సంస్కృతికి ప్రతీకలని, ఈ పవిత్ర కార్యంలో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

