Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఆర్సీబీ సీఈవో సంచలన ప్రకటన

anusha Jun 19, 2026 7:23 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఆర్సీబీ సీఈవో సంచలన ప్రకటన - Udayam Digital
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీ బంధం కొనసాగనుంది. అతడు మరో నాలుగేళ్లు ఆడతాడని ఆర్‌సీబీ సీఈవో రాజేష్ మీనన్ స్పష్టం చేయడంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. తన కెరీర్‌ను ఆర్‌సీబీతోనే ముగించాలని కోహ్లీ భావిస్తుండగా, గత రెండు సీజన్లలో వరుసగా ట్రోఫీలు గెలిచి జట్టు టైటిల్ కరువును తీర్చింది.

Comments

G
Loading comments...