Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఆర్సీబీ సీఈవో సంచలన ప్రకటన

Follow Udayam on Google
anusha Jun 19, 2026 12:53 PM జాతీయంక్రీడలు
కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఆర్సీబీ సీఈవో సంచలన ప్రకటన - Udayam
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీ బంధం కొనసాగనుంది. అతడు మరో నాలుగేళ్లు ఆడతాడని ఆర్‌సీబీ సీఈవో రాజేష్ మీనన్ స్పష్టం చేయడంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. తన కెరీర్‌ను ఆర్‌సీబీతోనే ముగించాలని కోహ్లీ భావిస్తుండగా, గత రెండు సీజన్లలో వరుసగా ట్రోఫీలు గెలిచి జట్టు టైటిల్ కరువును తీర్చింది.

Comments

G
Loading comments...