వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో ఉల్లి శ్రీనివాస్ నివాసంలోకి చొరబడిన ఒక విషపూరిత తాచుపామును వారి పెంపుడు శునకం మట్టుబెట్టింది. శనివారం ఇంటి ఆవరణలోకి పాము ప్రవేశించగా, దానిని శునకం సకాలంలో పసిగట్టింది.
కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడే క్రమంలో ఆ శునకం పామును వెంటాడి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

