వార్తలకు తిరిగి వెళ్లండి

స్టైపెండ్ పెంపు కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 8 వేల మంది సమ్మెలో ఉండటంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్టైపెండ్ను 30 శాతం పెంచాలని జూడాలు కోరుతుండగా, ఏటా 3 శాతం పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మె విరమించి విధుల్లో చేరాలని జూడాలకు సూచించింది.
Comments
Loading comments...

