వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించి ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే చర్యలను నిలిపివేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందించేందుకు వారు కలెక్టరేట్కు వెళ్లారు.
పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
Comments
Loading comments...

