Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారాలు నమ్మకండి

కిరణ్ కుమార్ Jun 26, 2026 9:58 AM చిత్తూరు 2 viewsabout 1 hour ago
ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారాలు నమ్మకండి - Udayam Digital
మదనపల్లె ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరుగుతోందని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆమె హెచ్చరించారు. బీఎల్‌ఓలు స్వయంగా ఇంటికి వచ్చి సహాయం చేస్తారని, వివరాల నమోదుకు అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ వాడాలని సూచించారు. సందేహాల కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...