Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దని గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమం

Follow Udayam on Google
Muthyam silari Aug 25, 2026 10:22 AM నిర్మల్General
దని గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమం - Udayam
ప్రతి ఒక్కరూ చెట్లు నాటి సంరక్షించుకోవాలని డి.ఆర్.డి.ఓ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని దని గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛమైన ఆక్సిజన్ వర్షాలు కురవాలి అంటే భూమిపై పర్యావరణాన్ని కాపాడి చెట్లను పెంచాలని సూచించారు. కావున ప్రతి ఒక్కరి బాధ్యతగా చెత్త నాటి సంరక్షించుకోవాలని తెలిపారూ. ఇందులో ఎంపీడీవో ఎంపీవో సర్పంచ్ గ్రామస్తులు ఉన్నారు.

Comments

G
Loading comments...