వార్తలకు తిరిగి వెళ్లండి
దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను సహించం: డీకే అరుణ

దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను భారతీయులు సహించరని ఎంపీ డీకే అరుణ అన్నారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఉద్యమం వెనుక ఉన్న శక్తులన్నీ త్వరలో బయటపడతాయని పేర్కొన్నారు.
నీట్, పేపర్ లీక్ అంశాలపై రాహుల్ గాంధీ, కేటీఆర్, రేవంత్ రెడ్డిని విమర్శించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో జరిగిన పేపర్ లీక్లను ప్రస్తావిస్తూ, రాజీనామాలపై ప్రశ్నలు లేవనెత్తారు.
Comments
Loading comments...