Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల పింఛన్ల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కారం

Follow Udayam on Google
dineshkumar Sep 09, 2026 7:46 PM చిత్తూరుGeneral
దివ్యాంగుల పింఛన్ల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కారం - Udayam
చిత్తూరు కలెక్టరేట్‌లో దివ్యాంగుల నూతన పింఛన్ల దరఖాస్తుల్లో ఎదురవుతున్న సదరం ఐడీ–ఆధార్ మిస్‌మ్యాచ్ సమస్యపై వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌ను కలిసి వివరించారు. సమస్యను రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి హామీ ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...