వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 85.96 శాతం పూర్తైంది. గడువులోగా 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర సూచించడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు.
నియోజకవర్గాల వారీగా పాలేరు 91.44 శాతంతో తొలి స్థానంలో ఉండగా, వైరా 90.54, మధిర 89.91, సత్తుపల్లి 91.12 శాతంతో ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గం 72.51 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
Comments
Loading comments...

