వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, ఉష్ణోగ్రతల పెరుగుదలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రైతులు, పశుసంపద, గ్రామీణ ప్రజల కోసం పీఎండీఎస్, సూక్ష్మసేద్యం, నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేస్తోంది.
జిల్లాలో 75,776 ఎకరాల్లో పీఎండీఎస్ చేపట్టి 47,245 మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. తాగునీరు, పశువుల టీకాలు, పశుగ్రాసం, కరవును తట్టుకునే పంటల సాగుపై అధికారులు దృష్టి పెట్టారు.
Comments
Loading comments...

