వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపల్లి మండలం భీమనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాయినిపాలెం 276వ పోలింగ్ బూత్లో రెండో విడత ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులను బీఎల్ఓ ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.
బీఎల్ఓ మార్తమ్మ, బీఎల్ఏలు కొప్పెర మధు, బిలకంటి రాజు అభ్యంతరాల వివరాలను ఓటర్లకు వివరించారు. నోటీసులు అందుకున్న వారు ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

