వార్తలకు తిరిగి వెళ్లండి
నాగోల్లో జాతీయ జెండాకు అవమానం

హైదరాబాద్లోని నాగోల్ మూసీ వద్ద నిర్వహణ లోపం కారణంగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్తంభం వద్ద ఉన్న ఇనుప గొలుసులు తెగిపోవడంతో జాతీయ జెండా చిరిగి నేలపై పడిపోయింది.
ఎటువంటి మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...