వార్తలకు తిరిగి వెళ్లండి
ఫిర్యాదుదారులతో అమర్యాద
లక్ష్మి దేవి Jun 25, 2026 5:27 AM హైదరాబాద్ 5 viewsabout 24 hours ago

పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులతో సిబ్బంది అమర్యాదగా వ్యవహరించడంపై సీపీ సజ్జనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులను స్వీకరించకుండా నిర్లక్ష్యం చూపే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
'డెకాయ్ ఆపరేషన్' ద్వారా పలువురు పోలీసుల నిర్లక్ష్య ధోరణిని ఆయన గుర్తించారు. ఇటువంటి బాధ్యతారాహిత్యం ఇకపై సహించేది లేదని, ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సీపీ అధికారులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...