వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో రగడ
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. కోదండరాం, అద్దంకి దయాకర్లతో మహిళా ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. కమిటీ ఉద్యమకారులకు అన్యాయం చేస్తోందని, మహిళా ఉద్యమకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు.
అభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా సాగుతోందని మండిపడ్డారు.
Comments
Loading comments...